@ప్రత్యేక విమానంలో పోలవరం ప్రాజెక్టు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…. @ప్రాజెక్టు మ్యాపు, బ్యారేజ్ పరిశీలన చేస్తున్న చంద్రబాబు నాయుడు..
ప్రజాలహరి అమరావతి పోలవరం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం 11 గంటలకు ప్రత్యేక విమాన లో పోలవరం ప్రాజెక్టు దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు పోలవరం అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పోలవరం వ్యూ పాయింట్ వద్ద చేరుకొని ప్రాజెక్టుని పరిశీలించారు. ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు ఏ మేరకు జరిగాయి ఇంకా ఎంత జరగాలి జాప్యానికి కారణాలు, వివరాలన్నీ అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.