మిర్యాలగూడ ప్రజాలహరి…. తనిఖీలతో అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఎప్పుడు ఏ కార్యాలయాన్ని తనిఖీ చేస్తారొ ఏ సమయంలో ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి అధికారులు రికార్డులు మైంటైన్ చేయాలి సిబ్బంది క్రమం తప్పకుండా తప్పకుండా విధులకు హాజరు కావాలి ఇదే నా లక్ష్యం భిన్నంగా వ్యవహరిస్తే వారిపై కఠిన నుంచి చర్యలు తీసుకుంటా అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. అధికారులకు మంగళహారతులు ఇస్తున్నారు
..మిర్యాలగూడ పట్టణంలోని *తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మరియు మెజిస్ట్రేట్ కార్యాలయం* సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి… కార్యాలయం ఉద్యోగుల రిజిస్టర్ చేకింగ్ చేసి వివరాలు తెలుసుకున్నారు .. అలాగే MRO తో మరియు ఉద్యోగులతో మాట్లాడుతూ ఉదయం 9:30 నిమిషాల వరకు ప్రతిఒక్కరూ ఆఫీసు లో ఉండాలి అలాగే భూమి సమస్యలతో వచ్చిన రైతుల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి పరిష్కారం చేయాలి.. అలాగే రిజిస్ట్రేషన్ పనులు కూడా వెంటనే జరిగేలా ప్రజలకు సహకరించాలి.. అలాగే ప్రతీ సోమవారం జరిగే ప్రజా వాణిలోని ఫిర్యాదులను తమ పరిధిలోని సమస్యలను గ్రహించి వెంటనే పరిష్కరించాలి అని అన్నారు.. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయ భవనాన్ని సందర్శించారు …