ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మిర్యాలగూడలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు వివరాలు ఇలా ఉన్నాయి
ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు వారి వద్ద నుండి రెండు కేజీల 100 గ్రాములు గంజాయి 3600 టాబ్లెట్లు ఒక సెల్ ఫోను 2000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు గంజాయితో పాటు మత్తు కలిగించే టాబ్లెట్లను ఆంధ్ర ప్రాంతం నుండి మిర్యాలగూడ కు అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తింపు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్ కు పంపినట్లు సమాచారం మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, సీఐ వివరించారు