Ultimate magazine theme for WordPress.

కారు ఢీకొని వ్యక్తి మృతి

Post top
home side top

కారు ఢీకొని వ్యక్తి మృతి
వేములపల్లి( ప్రజాలహరి) వేములపల్లి మండల పరిధిలోని భారత్ బంకు సమీపంలో కారు ఢీ కొని శెట్టిపాలెం గ్రామ నివాసైన పరిగి సైదులు(40)కు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన సైదులుకు ఒక బాబు, ఒక పాప ఉన్నట్టు సమీప బంధువులు తెలిపారు. మృతి చెందిన సైదులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ తరలించి. పోలీసులు కేసు నమోదు చేశారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.