ప్రజాలహరి నల్గొండ…
*కనగల్ మండలం దర్వేశిపురం..*
*శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్ని కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వారి సతీమణి శ్రీమతి కోమటిరెడ్డి సబిత l లు పాల్గొన్నారు
దర్వేశిపురం శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల సందర్బంగా అంగారంగ వైభవం కన్నుల విందుగా వేలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్ని కల్యాణ మహోత్సవంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి తలంబ్రాలు మరియు పట్టు వస్త్రాలు సమర్పించిన *రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారి సతీమణి శ్రీమతి కోమటిరెడ్డి సబితా
కళ్యాణం అనంతరం శ్రీ.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులకి వేద ఆశీర్వాదచనాలు అందజేసిన ఆలయ అర్చకులు..
ఈ కల్యాణ మహోత్సవాన్ని విక్షించడానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తుల కోసం మంత్రివర్యులు వెంకట్ రెడ్డి తన సొంత ఖర్చులతో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది..