మిర్యాలగూడ , దామరచర్ల ప్రజాలహరి..
. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నలగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు ఆయన గురువారం అడవిదేవులపల్లి కేంద్రంలో నూతనంగా నిర్మించిన *కస్తూరి బా గాంధీ గురుకుల బాలికల పాఠశాల ప్రారంభించారు.. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ లతో కలిసి అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.