Ultimate magazine theme for WordPress.

పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ , దామరచర్ల ప్రజాలహరి..

. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం  కృషి చేస్తుందని నలగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు ఆయన గురువారం అడవిదేవులపల్లి కేంద్రంలో  నూతనంగా నిర్మించిన *కస్తూరి బా గాంధీ గురుకుల బాలికల పాఠశాల ప్రారంభించారు..  మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్  లతో కలిసి అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.