నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ. క్రైమ్ ప్రజాలహరి…. హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ లో మంగళవారం జరిగిన ఘటన ఇది. శ్రీకాకుళం చెందిన ఓ మహిళను మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండ సమీపంలో రన్నింగ్ విశాఖ ఎక్స్ప్రెస్ లో యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు..
యువతి ప్రతిఘటించడంతో ట్రైన్ నుంచి తోసివేసి.. తను కింద జారిపడ్డ యువకుడు..
ఇరువురికి తీవ్ర గాయాలు..ఆసుపత్రికి తరలింపు..
-సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు.