మిర్యాలగూడ ప్రజాలహరి
.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉత్తమ పోలీసు అవార్డుకు మిర్యాలగూడ డిఎస్పి సీసీగా పనిచేస్తున్న కట్టబోయిన లక్ష్మణ్ ఎంపికయ్యారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ చేతులమీదుగా పురస్కారాన్ని స్వీకరించిన కట్టెబోయిన లక్ష్మణ్ యాదవ్ కు ఉద్యోగుల సంఘ తరఫున అభినందనలు తెలిపారు