మైక్రో సాఫ్ట్ వేర్ హైదరాబాదులో 16 వేల కోట్లు పెట్టుబడికి అంగీకారం… ప్రజాలహరి జనరల్ డెస్క్….. హైదరాబాదులో 16 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ అధినేత తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు .ఈరోజు దావోస్ లో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడును సదస్సులో ఈ అంగీకారం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి మున్సిపల్ మినిస్టర్ కల్వకుంట్ల రామారావు వెళ్లారు ఆయన వారితో ఆయనతోపాటు ఆయనతో మైక్రోసాఫ్ట్ అధినేతలు ఒప్పందాన్ని అంగీకార పత్రాలు మార్చుకున్నారు మీతో పాటుగా భారతీయ ఎయిర్టెల్ సంస్థ హైపర్ స్కిల్ డేటా సెంటర్లు కు2000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది .పెప్సికో అపోలో టైర్స్ తోపాటు మరికొన్ని కంపెనీలు రెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి ఈ సంస్థల ఏర్పాటు కావాల్సిన స్థలాలు వసతులు కల్పిస్తామని రామారావు తెలిపారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.