మిర్యాలగూడ ప్రజా లహరి…మిర్యాలగూడ మండల కేంద్రంలో పిఎసిఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నాలుగు గంటల నుండి బారులు తీరిన రైతులను పరామర్శించిన *మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమోతు భాస్కర్ రావు
వరి నాట్లు వేసి నెలన్నర అయినా యూరియా దొరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు, అయినా కూడా ఈ అసమర్ధ కాంగ్రెస్ వల్ల యూరియా కొరత ఏర్పడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఇలా అవుతుందని తెలిసే కేసీఆర్ గారు ముందే చెప్పారు.
గడిచిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా యూరియా కొరత ఏర్పడకుండా సకాలంలో రైతులకు యూరియా అందించారు మన కెసిఆర్ గారు
నేను కూడా ఒక రైతు నే నాకు తెలుసు యూరియా రాకుంటే ఎలా ఉంటుందో ఈ కష్టాలు అంటూ..
ఉన్నతాధికారులతో మాట్లాడి మిర్యాలగూడ కేంద్రంలో యూరియా కొరత లేకుండా చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు .
