Ultimate magazine theme for WordPress.

కే ఎల్ ఎన్ కాలేజీలో మన్ కీ బాత్ ప్రోగ్రాం వీక్షించిన విద్యార్థులు

Post top
home side top

. మిర్యాలగూడ ప్రజాలహరి…దేశ ప్రధాని నరేంద్ర మోదీ 3 వ సారి అధికారం చేపట్టిన తరువాత మన్ కి బాత్ 111 వ ప్రత్యక్ష ప్రసరాన్ని స్థానిక KLN మహిళా కళాశాలలో ఏర్పాటు చేసి కళాశాల విద్యార్థినులు వీక్షించడం జరిగింది దేశములో ఉండే ప్రజలు వివిధ రాష్టాలు చేపట్టుతున్న నూతన ఆవిష్కరణలు, గ్రామీణ ప్రజలు, ఆదివాసులు వారి స్వవలంబానా ఆర్థిక అభివృద్ధి కోసం వారు తయారు చేసే వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకోవడం కోసం ప్రచారం చేస్తుంది ఈ మన్ కి బాత్ ద్వారా వారి వ్యాపారం ను మార్కెటింగ్ చేసుకొని వారి ఆర్థిక అభివృద్ధి చెందుతున్నoదుకు సంతోషం దేశ ప్రధాని మోదీ గారు దేశ ప్రజలకు అమ్మ పేరుతో ఒక చెట్టు అనే నినాదముతో ప్రతి ఒక్క మొక్కను నాటి వాతావరణం సమతుల్యాణికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షకార్యదర్శి తుమ్మలపల్లి హనుమంత రెడ్డి, చిలుకూరి శ్యామ్, జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం, మాజీ కిసాన్ మోర్చా సీతారామ్ రెడ్డి, దొండపాటి వెంకటరెడ్డి,, పోరెడ్డి శ్రీను, కళాశాల డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, హుస్సేన్, రవీందర్ రెడ్డి, వసంత, జ్యోతి, మాలతి, కృష్ణవేణి, విద్యార్థినిలు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.