Ultimate magazine theme for WordPress.

అవంతిపురం గుట్టల్లో విత్తనాలు చల్లిన వనజీవి బృందాలు

Post top
home side top

*నేడు ఒకే రోజు లో సుమారు 30,000 పైగా వివిధ విత్తనాలు చల్లె కార్యక్రమం కు పూర్తి చెయ్యడం జరిగింది*

 

*వనజీవి రామయ్య* స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు ఈ వేసవిలో సేకరించిన విత్తనాలను సుమారు 30000 వేల , *గానుగ, మామిడి , క్యాషియో పెస్టులా, సుభాబ్, అల్లరేగడి, చింత గింజలు, టేకు,పొగడ ,వేప,విత్తనాలను, అవంతి పురం గుట్టల్లో, మిర్యాలగూడ గూడూరు రోడ్డు చుట్టుపక్క వెంట విత్తనాలు వర్షాలు పడుతుండడంతో చల్లడం జరిగింది….

 

 

post bottom

Leave A Reply

Your email address will not be published.