
, మిర్యాలగూడ ప్రజాలహరి….. మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ నందు అందరూ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ మాట్లాడుతూ PPC సెంటర్ల నుండి మిల్లులకు వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లుల వద్ద అన్లోడింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లర్స్ ను ఆదేశించడం జరిగింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించొద్దని మిల్లర్స్ ను కోరారు
సమావేశం నందు DCSO, వెంకటేష్ , మిర్యాలగూడ తాసిల్దార్ సంతోష్ కిరణ్, హాజరైనారు.