
మిర్యాలగూడ ప్రజాలహరి…
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని సుందర్ నగర్ కి చెందిన సన్నబియ్యం లబ్ధి దారులు ఆటో నాగయ్య గారి ఇంట్లో సన్నబియ్యంతో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనం చేసిన శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*, జాయింట్ కలెక్టర్ *శ్రీనివాస్ గారు* సబ్ కలెక్టర్ *నారాయణ అమిత్ గారు*, డీఎస్పీ *రాజశేఖర్ రాజు గారు*, MRO *హరి బాబు గారు* మరియు పట్టణ కాంగ్రెస్ నాయకులు నూకల *వేణుగోపాల్ రెడ్డి గారు,* మాజీ కౌన్సిలర్ *గుంజ శ్రీనివాస్ గారు* కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా లబ్ధి దారులు మాట్లాడుతూ మా ఇంట్లో నాలుగు కుటుంబ సభ్యులకు 24 కిలోలు సన్నబియ్యం అందజేయడం జరిగింది.. గతంలో దొడ్డు బియ్యం తినలేక బయట సన్నబియ్యం కొనుగోలు చేసి బియ్యంలో కలుపుకొని తినే వారం కానీ ఇప్పుడు నెలకు 1500 రూపాలు మాకు మిగులుతున్నాయి .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు. .