Ultimate magazine theme for WordPress.

ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి

Post top
home side top

సూర్యాపేట ప్రజాలహరి

పెన్ పహాడ్ మండలం దుబ్బ తండాలో నీళ్లు లేక ఎండిపోయిన పొలాలను రైతులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు  గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రైతుల వేసిన పంటలు ఎండిపోకుండా నీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.