కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ,లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ ప్రజాలహరి… కాంగ్రెస్ పార్టీ MLA కోటా MLC అభ్యర్థి , శ్రీ కేతావత్ శంకర్ నాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, *ఉత్తమ్ కుమార్ రెడ్డి ,.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,* మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -.. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్.. కాంగ్రెస్ నాయకులు . పాల్గొన్నారు.