టి20 మ్యాచ్ లోఇంగ్లాండ్ పై భారత్ గెలుపు.. ప్రజాలహరి…. భారత్- ఇంగ్లాండ్ మధ్యన జరిగిన టి20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ 132 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన భారత్ బ్యాట్స్మెన్ లు 12. 5 ఓవర్లలో 133 పరుగుల లక్ష్యాన్ని చేదించారు. అభిషేక్ శర్మ 79 పరుగులు చేసి భారత్ కు ఘనవిజయాన్ని కట్టబెట్టారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.