Ultimate magazine theme for WordPress.

వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొన్న కౌన్సిలర్ నర్సిరెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి…శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఈదులగూడలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఈదులగూడ మరియు పరిసర ప్రాంత ప్రజలు తెల్ల వారు జామున భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా గోదారంగనాద స్వాములను పూజించడం జరిగింది ఈ కార్యక్రమంలో 16,5,4 వార్డుల కౌన్సిలర్ లు బండి యాదగిరి రెడ్డి,ముదిరెడ్డి నర్సిరెడ్డి, చల్లా నాగమ్మ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.