బిగ్ బ్రేకింగ్ న్యూస్
ప్రజాలహరి…..ఘోర రోడ్డు ప్రమాదo.. కూరగాయల అమ్మేవాళ్లపైకి దూసుకెళ్లిన లారీ
రంగారెడ్డి – చేవెళ్ల మండలం ఆలూర్ స్టేజ్ వద్ద కూరగాయల అమ్మేవాళ్లపైకి దూసుకెళ్లిన లారీ
సుమారు పదిమంది చనిపోయినట్టు సమాచారం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు