Ultimate magazine theme for WordPress.

గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Post top
home side top

గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన
వేములపల్లి( ప్రజాలహరి) మాడుగుల పల్లి మండలంలోని తోపుచర్ల గ్రామపంచాయతీ లో గల నూతన గ్రామపంచాయతీ భవనానికి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనం ఉన్నట్లయితే గ్రామంలోని సర్పంచ్, వార్డు మెంబర్లు అధికారులు అందరూ కలిసి సమన్వయంతో గ్రామం లోని సమస్యల గురించి మాట్లాడుకుని గ్రామ సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాడుగులపల్లి మండల పార్టీ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.