Ultimate magazine theme for WordPress.

14 గేట్ల ద్వారా సాగర్ ప్రాజెక్టు నీరు దిగువ ప్రాంతానికి తరలి వెళ్తుంది

left home Post top

నిన్నటి వరకు కరువు రక్కసితో ఎండిన నాగార్జునసాగర్ బయల్పడ్డ అద్భుతాలు నేడు నీటి ఉధృతి తో ఉరకలు వేస్తున్న కృష్ణమ్మ తల్లి…. మిర్యాలగూడ  ప్రజాలహరి…., నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతున్నది . నీటి పరవళ్ళు తో  కదం తొక్కుతూ  బీర బీర దిగువ ప్రాంతానికి వెళ్తోంది. సాగరం నుంచి నీరు ఉబికి పడుతున్న దృశ్యం చూడాలంటే 1000 నేత్రాలైన సరిపోదు. 14 గేట్ల గుండా నీటి పరవాళ్ళు దిగువ ప్రాంతానికి వెళుతుంది ఈ వార్త జిల్లా రాష్ట్ర మొత్తం పాకడంతో పర్యాటకుల రాక పెరిగింది

post bottom

Leave A Reply

Your email address will not be published.