, హైదరబాద్ ప్రజాలహరి.తెలంగాణ గవర్నర్ గా జష్ణు దేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.
రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎంబట్టి విక్రమార్క్, రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.