Ultimate magazine theme for WordPress.

జానారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి ల జన్మదినొత్సవాలు సందర్భంగా కొత్త నోట్ బుక్స్ పంపిణీ చేసిన భార్గవ్

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి.

మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్కు స్కూలు యందు మాజీ సీఎల్పీ నాయకులు మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి , కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్ల జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్కూలు పిల్లలకు నోట్ బుక్స్ పెన్నులను పoచడం జరిగింది ఈ సందర్భంగా భార్గవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి జేఏసీ చైర్మన్గా జానారెడ్డి గారి కృషి మరువలేనిదని తెలియజేశారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి కెప్టెన్ గా దేశానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య కౌన్సిలర్లు మలగం రమేష్,ఉదయ్ భాస్కర్, సలీం,కాంగ్రెస్ నాయకులు ఖాదర్, సత్యం,గోవింద్ రెడ్డి, దుర్గారావు, అంజయ్య, అశోక్, కోల వెంకన్న, వినయ్,నరేష్,సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.