ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్…. ప్రజాలహరి ,అమరావతి… ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈయన స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి సెలవు పై వెళ్లడంతో నీరబ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.