Ultimate magazine theme for WordPress.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి….ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయం పరిసరాలలో మొక్కలను నాటడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలను నాటడం అనేది ప్రతిఒక్కరం తమ బాధ్యతగా భావించండి మొక్కలు నాటాలని అన్నారు.. అలాగే పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే సులువైన మార్గం అని అన్నారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.