Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడమున్సిపల్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న తిరునగర్ భార్గవ్

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి.

 

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

పురపాలక సంఘ కార్యాలయ లోమిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని పేర్కొన్నారు అమరుల ఆశయాన్ని మనం మరవద్దని ఈ సందర్భంగా పేర్కొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.