Ultimate magazine theme for WordPress.

జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా న నిర్వహించాలి. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం

Post top
home side top

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు… ముఖ్యఅతిథిగా సోనియాగాంధీ రాక… ప్రజాలహరి హైదరాబాద్..

జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఈ ఉత్సవాలను రాష్ట్రంలో, నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో , జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్లో జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాదులో తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే ఉత్సవ సభకు సోనియాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరుగానున్నట్లు క్యాబినెట్ లో పేర్కొనడం జరిగింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.