Ultimate magazine theme for WordPress.

జూన్ రెండో తేదీ తరువాత ఏపీ భవనాల స్వాధీనం చేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి

Post top
home side top

సీఎం రేవంత్ కీలక నిర్ణయం

 

May 15, 2024,

 

సీఎం రేవంత్ కీలక నిర్ణయం

మిర్యాలగూడ ప్రజాలహరి..సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. HYDలో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయలని చెప్పారు. ఈనెల 18న మంత్రిమండలి భేటీ నిర్వహించి, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

post bottom

Leave A Reply

Your email address will not be published.