
చర్ల మట్టి తోలుతున్న వారిపై కేసు నమోదు
వేములపల్లి( ప్రజాలహరి) వేములపల్లి మండలంలోని నియామత్కాల్ చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై అధికారి సాయి రెడ్డి పిర్యాదు మేరకు బుగ్గ బాయ్ గూడెం గ్రామస్తులు కేతనపల్లి శ్రీనివాసరెడ్డి, పుట్ట మహేష్ అనువారు జెసిబి ద్వారా అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయాన్ని తెలుసుకొని అధికారుల ఫిర్యాదు మేరకు వేములపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు