
మాజి జెడ్పిటిసి ఇరగదిండ్ల పద్మ గోవింద్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
వేములపల్లి మే 09
వేములపల్లి మండలంలోని తిమ్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పిటిసి ఇరగ దిండ్ల. పద్మ గోవింద్ , మండల నాయకులు ఇరగదిండ్ల రాజు, వల్లదాస్ వెంకటయ్య, తండు కోటేష్, తండు వెంకన్న, ఇరగ దిండ్ల శ్రీనివాస్, మేకల చలపతి రెడ్డి, చిర్ర వెంకటేశ్వర్లు ఉపసర్పంచి, ఓంగురి వెంకటయ్య, వల్లదాసు సైదులు, కుక్క మూడి సుధాకర్ ,పుట్టల వినోద్ , రాజు, చెవుల సైదులు,అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో ఈ సందర్భంగా కుందూరు జానారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేశ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేకల రాంరెడ్డి, కత్తుల పున్నయ్య, పొదల గంగాధర్ , మేకల మల్లారెడ్డి, జూలకంటి శ్రీను, కుక్క మూడి తిరుపతయ్య, వల్లదాసు వెంకన్న, వీరయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.