
ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నల్గొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల MLC కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆలేరు MLA బీర్ల ఐలయ్య నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ..మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా BRS ప్రభుత్వ అరాచక పాలనపై, ప్రతిక్షణం ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడిన మన తీన్మార్ మల్లన్న అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు పట్టభద్రులు అందరు కృషి చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.