
మిర్యాలగూడ ప్రజాలహరి…
మిర్యాలగూడ పట్టణంలోని సీతారాం పురంలోని *చిన్న మస్జీద్* నందు ముస్లిం ,మైనారిటి సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన *ఇఫ్తార్ విందు* కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ CLP నేత *కుందూరు జానారెడ్డి , నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి , మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు