
మిర్యాలగూడ ప్రజాలహరి., నల్లగొండ జిల్లా పరిధిలో తాగునీటి అవసరాలకు మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు అధికారులు నీటి విడుదల చేశారు. పాలేరు, పెద్దదేవులపల్లి రిజర్వాయర్లు తోపాటు మరికొన్ని చెరువులను నింపే విధంగా అధికారులు ప్రణాళిక చేస్తున్నారు.