Ultimate magazine theme for WordPress.

రైస్ మిల్లులను తనిఖీ చేసిన కలెక్టర్

left home Post top

రైస్ మిల్లులు తనిఖీ- హార్షం వ్యక్తం

జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన

వేములపల్లి (ప్రజాలహరి) నల్గొండ జిల్లాలోని ఆసియా ఖండంలోనే అతి ఎక్కువగా ఉన్నటువంటి రైస్ మిల్లులను నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర గురువారం తనిఖీ నిర్వహించారు. అట్టి తనిఖీలో భాగంగా నూతనంగా నిర్మించినటువంటి కొత్త టెక్నాలజీతో ఉన్న రైస్ మిల్లులను పద్మశ్రీ, వసంత రైస్ ఇండస్ట్రీస్ రెండు మిల్లులను ఎంచుకోవడం జరిగింది. అట్టి మిల్లులో నూతన టెక్నాలజీతో నిర్మించినటువంటి మిల్లులను చూసి ఆమె హర్షం వ్యక్తం చేశారు. అట్టి మిల్లులకు సంబంధించినటువంటి వసంతా రైస్ ఇండస్ట్రీస్ ఎండి అయిన గంట సంతోష్ రెడ్డి మిల్లులో వివరాలను పూర్తి సమాచారాన్ని సంతోష్ రెడ్డి కలెక్టర్కు వివరించడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితులలో మీరు కొనుగోలు చేయవద్దని ఆమె మిల్లు యాజమాన్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె వెంట మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, పద్మశ్రీ రైస్ మిల్ యజమాని మురళి, వేములపల్లి తాసిల్దార్ శ్రీనివాస్ శర్మ, సివిల్ సప్లై అధికారి వాజిద్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.