బ్రేకింగ్ న్యూస్ …..ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు
బ్రేకింగ్ న్యూస్…
ఎమ్మెల్సీ కవిత అరెస్టు ….ఢిల్లీకి తరలింపు..
ప్రజాలహరి, హైదరాబాద్..
మనీలాండరింగ్ కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈరోజు 10 మంది సభ్యులు నాలుగు బృందాలుగా కవిత ఇంట్లో తనిఖీలు మొదలుపెట్టారు .ఈ సందర్భంగా లొనికి ఎవరిని అనుమతించలేదు .హరీష్ రావు, కేటీఆర్ ను మాత్రమే అనుమతించారు