
*భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి*
ఈరోజు వాడపల్లి *శ్రీ ఆగస్తేశ్వర ఆలయం* నందు నిర్వహించు మహా శివరాత్రి మహోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మిర్యాలగూడ శాసనసభ్యులు * బత్తుల లక్ష్మారెడ్డి , ఆర్డీడిఓ చెన్నయ్య. దేవాలయ చైర్మన్మ కోoదూటి సిద్దయ్య అధికారులతో మాట్లాడుతూ ఉత్సవాలకు విచ్చేయు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.