
కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు ఒకటే.. నరేంద్ర మోడీ… ఆదిలాబాద్ ప్రజాలహరి…. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ సభలో మాట్లాడుతూ తెలంగాణలో ఈరోజు ఇక్కడికి రావడానికి తన సంతోషంగా ఉందని పేర్కొన్నారు తెలంగాణ బిడ్డలలో ఒకడినని మోడీ భారత ప్రజలు అందరూ ఒకే కుటుంబం అని చెప్పారు తెలంగాణను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ అభివృద్ధి చేయకుండా మాయమాటలతో కాలం గడుపుతున్నాయని పేర్కొన్నారు. ఇద్దరూ ఒకటేనని చెప్పారు. ఆదిలాబాద్ ను అభివృద్ధి పనుల్లో తీసుకువెళ్తానని చెప్పారు భారతదేశ గర్వించదగ్గ విధంగా పనిచేస్తున్నట్లు అందుకు తెలంగాణ ప్రజలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఎంపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు