Ultimate magazine theme for WordPress.

నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన బి ఈఆర్ ఎస్

Post top
home side top

లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయబోయే పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

 

కరీంనగర్ – బి వినోద్ కుమార్

పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్

ఖమ్మం – నామ నాగేశ్వర్ రావు

మహబూబాబాద్ – మాలోత్ కవిత

 

గత రెండురోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో చర్చించి, సమష్టినిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన పై నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.