Ultimate magazine theme for WordPress.

ఎమ్మెల్సీ ఓట్లకు నమోదు చేసుకోవాలి తీన్మార్ మల్లన్న

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి,.. మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసునకు Q న్యూస్ ఛానల్ అధినేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా పత్రిక సమావేశంలో వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో పట్టభద్రులైన వారు త్వరలో రానున్న M L C ఎలక్షన్ల దృష్ట్యా తప్పక తమ యొక్క ఓటుని నమోదు చేసుకోవాల్సిందిగా కోరినారు. గతంలో చేసుకున్న వారు కూడా తప్పకుండా తిరిగి మరల తమ ఓటుని అప్లై చేసుకోవాల్సిందిగా వారు కోరడం జరిగింది. 1/11/2020 వరకు తత్ సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారు అర్హులు. గత ప్రభుత్వ బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై అనేక విషయాలపై చర్చలో భాగంగా కెసిఆర్ అవినీతి పాలన పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ , తమ్మడ బోయిన అర్జున్ గారు, కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి శాగ జలెందర్ రెడ్డి,ఎంపీటీసీ చలపతిరావు,జగ్గారెడ్డి, సురేష్ సర్పంచ్లు శ్రీనివాస్ శంకర్ నాయక్, సిద్దు నాయక్ కౌన్సిలర్లు ఇన్చార్జిలు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.