ప్రజల హరి క్రైమ్ మిర్యాలగూడ
స్థానిక శరణ్య గ్రీన్ హౌస్ లో గత ఐదు రోజులుగా తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని జరుగుతున్న దొంగతనాన్ని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది పోలీస్ పెట్రోలింగ్ కూడా కరోనా తర్వాత కరువైందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం