ప్రజాలహరి మిర్యాలగూడ…. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోనియాదాద్రి పవర్ ప్లాంట్ లో మంగళవారం 20/2/2024 ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరగనున్నది ప్లాంట్ లో మరికొన్ని అనుమతుల కోసం ఈ ప్రజాప్రతిష్ట కన్నా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు ఇప్పటికే భారీ స్థాయిలో టెంట్లు, ప్రజలు కూర్చోవడానికి కుర్చీలు ,మంచినీటి సరఫరా వంటి ఏర్పాట్లు చేస్తున్నారు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.