Ultimate magazine theme for WordPress.

సమతా కుంభమేళా 2024 కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ ఆహ్వానించిన చిన్న జీయర్

left home Post top

ప్రజాలహరి హైదరాబాద్…… శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి సోమవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మంగళ శాసనాలు తెలిపారు వారి నివాసంలో కలిసి సమతా కుంభ్-2024 శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ముఖ్యమంత్ర ఆహ్వానం పలికారు

post bottom

Leave A Reply

Your email address will not be published.