Ultimate magazine theme for WordPress.

నందిపాడు బైపాస్ లో రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి

Post top

ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందిపాడుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు కాగా అందులో ఇద్దరు చిన్నారులు ఉండడం బాధాకరం అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో వెనుకగా వస్తున్న లారీ ఢీ కొట్టింది ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.