*ప్రజాలహరి… మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో మిషన్ భగీరథ ప్లాంట్ లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్ తో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గం లో తాగునీటి సమస్య ఉందనీ, వచ్చేది ఎండ కాలం కాబట్టీ గ్రామాల్లో ప్రజలకూ త్రాగునీరు సమస్య లేకుండా చూడాలని. ప్రతి గ్రామాల్లో తాగునీటి కోసం ఎక్కడ కూడా ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిదంగా గ్రామాలలో వార్డులలో ప్రజలకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో SE వెంకటేశ్వర్లు .E E వంశి క్రిష్ణ, పాపారావు, D EE సంపత్ కుమార్, అన్వర్, , కమిషనర్ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.*
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.