Ultimate magazine theme for WordPress.

ఎన్టి రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి…

 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు  28వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద గల నందమూరి తారక రామారావు  విగ్రహానికి మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు  పూలమాలలు వేసి నివాళి అర్పించారు..*

post bottom

Leave A Reply

Your email address will not be published.