వేములపల్లి ప్రజాలహరి… రావులపెంట గ్రామ శివారులోని మూసి నుండి మిర్యాలగూడకు ఇసుక తరలిస్తుండగా రెండు ట్రాక్టర్లను పట్టుబడి చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నరసింహారావు తెలిపారు వారి వివరాలు. 1.ధీరావత్ ధర్మ తండ్రి లచ్యా,., ధర్మ తండ్రి లచ్యా, వయసు: 45 సం.రాలు,, మిర్యాలగూడ మండలం మరియు 2.దుండిగాల వీరస్వామి తండ్రి వెంకన్న, వయసు: 35 సం.రాలు, కులం: .నరసిహ్మ రావు, ASI, వేములపల్లి తెలిపారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.