
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు గా షర్మిల నియామకం… ప్రజాలహరి జర్నలిస్టు… ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల నియమింపబడ్డారు. వీరు గతంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. పార్టీని ఇటీవల మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమక్షంలో విలీనం చేశారు అనంతరం ఆమెను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికచేస్తూ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ కర్గే ఉత్తర్వులు విడుదల చేశారు