కెసిఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ Telangana By prajalahari On Jan 7, 2024 234 0 మిర్యాలగూడ ప్రజాలహరి…భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారిని పరామర్శించేందుకు బంజారాహిల్స్ లోని నివాసానికి విచ్చేసిన మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు. Related Continue Reading 0 234 Share