
యుపిఎస్సి చైర్మన్ ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి…. (ప్రజాలహరి జనరల్ డెస్క్)… ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనీషా సోనిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఈరోజు కలిశారు .ఈ సందర్భంగా యుపిఎస్సి నిర్వహణ ,పరీక్ష విధానాలు, నియామకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు