
మిర్యాలగూడ ప్రజాలహరి…..పెట్రోల్ బంకుల్లో కిక్కిరిసిన జనాలు మరికొన్ని పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే మూతబడి ఉన్నాయి. కాగా పెట్రోలు ట్యాంకర్ ట్రక్ డ్రైవర్ల నిరసన కారణంగా పెట్రోలు ఉన్నదని చెబితే ద్విచక్ర వాహనదారులు మరియు ఇతర వాహనదారులు పెట్రోలు అవుతుందేమో అని ముందుగానే బంకులకు వరుస కట్టడంలో బంకు యజమానులు గగ్గోలు పెడుతున్నారు కాగా మూసివేయబడిన స్టాక్ లేదని బంకుల్లో యజమానులు ట్రక్కు డ్రైవర్ల సమ్మె విరమించబడిందని ఈరోజు రాత్రికి స్టాక్ వస్తుందని రేపు ఉదయానికి యధావిధిగా అమ్మకాలు కొనసాగుతాయని చెబుతున్నారు పలువురు వాహన యజమానులు పెట్రోల్ కొరతతో ఇబ్బంది పడుతున్నారు